తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం

ఖమ్మం బ్యూరో, జనవరి 22(తెలంగాణ ముచ్చట్లు)

బుధవారం స్థానిక కొణిజర్ల మండలం పెద్ద గోపతి గ్రామం- తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో కోమట్ల గూడెం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బ్రాంచ్ మేనేజర్ నవీన్ మాట్లాడుతూ అందరూ భీమా చేసుకోవాలని, వాటి ప్రయోజనాలు వివరించారు. ప్రతి ఒక్కరూ బ్యాంక్ వారు కల్పించే సదుపాయాలని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్. బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి బ్రేక్.
అశ్వారావుపేట, జనవరి 23 (తెలంగాణ ముచ్చట్లు): దమ్మపేట బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టును ఆశ్రయించి...
కల్లూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రాగమయి సుడిగాలి పర్యటన.!
గిడుగు రామ్మూర్తి పంతులు 86వ వర్ధంతి చిత్రపటానికి పూలమాల
అమ్ముగూడ శ్మశానవాటిక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
భూగర్భ డ్రైనేజీ,అన్నపూర్ణ కాలనీలో స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం
మానవత్వమే “ఫాదర్ జెరోమ్" మార్గం
బైరీ నవీన్ గౌడ్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి