తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం
Views: 11
On
ఖమ్మం బ్యూరో, జనవరి 22(తెలంగాణ ముచ్చట్లు)
బుధవారం స్థానిక కొణిజర్ల మండలం పెద్ద గోపతి గ్రామం- తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో కోమట్ల గూడెం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బ్రాంచ్ మేనేజర్ నవీన్ మాట్లాడుతూ అందరూ భీమా చేసుకోవాలని, వాటి ప్రయోజనాలు వివరించారు. ప్రతి ఒక్కరూ బ్యాంక్ వారు కల్పించే సదుపాయాలని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments