జేవీఆర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన.

విద్యార్థులతో మాట్లాడిన వైస్ చైర్‌పర్సన్ సుమలత.

జేవీఆర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన.

సత్తుపల్లి, మార్చి 30 (తెలంగాణ ముచ్చట్లు):

పట్టణంలోని ప్రభుత్వ జేవీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న విద్యా దీక్ష కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజన పథకాన్ని సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత వేణు పరిశీలించారు. కళాశాలను సందర్శించిన ఆమె, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ తదితర అంశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి భోజనంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, విద్యార్థుల ఆరోIMG-20260330-WA0042గ్యం దృష్ట్యా నాణ్యమైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గుర్తు తెలియని మృతదేహం కలకలం.! గుర్తు తెలియని మృతదేహం కలకలం.!
సత్తుపల్లి, మార్చి 30(తెలంగాణ ముచ్చట్లు): సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్ ప్రాంతంలోని జామాయిల్ తోటలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు గమనించి...
బడ్జెట్‌పై విమర్శల జోరు.!
జేవీఆర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన.
నేలకొండపల్లి బౌద్ధ స్తూపం అభివృద్ధికి కేంద్రం దృష్టి సారించాలి
ఎం.ఎలో మెరిసిన అఖిల నాగ రమ్య
స్మార్ట్ కిడ్జ్ లో ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ విజేతలకు బహుమతుల ప్రధానం.
పెద్దమందడి మండలంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి