వనపర్తిలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లెల్ల ఆదిత్య రెడ్డి
Views: 3
On
వనపర్తి,మార్చి21(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ఏఐపిసి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి ముస్లిం సోదరులను కలిసి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరుల ఇళ్లకు వెళ్లి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.కమ్మరిమియా, అక్తర్, హరీష్ అడ్వకేట్, బాబా పాషా, మునీరు తదితరులను వారి నివాసాల్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ సందర్భంగా పరస్పర సౌహార్దంతో సమాజం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లెల్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఎం దేవన్న యాదవ్, సిరివతి సురేష్, నాగార్జున, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
21 Mar 2026 22:25:16
ఖమ్మం బ్యూరో, మార్చి 21(తెలంగాణ ముచ్చట్లు)
భారతీయ జీవన స్రవంతిలో అంతర్భాగమైన గంగా-జమునా తెహజీబ్కు నిలువుటద్దంగా, మత సామరస్యానికి మకుటాయమానంగా రంజాన్ పర్వదిన వేడుకలు శనివారం జిల్లా...


Comments