ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదినం వేడుకలు
Views: 2
On
_మల్లాపూర్, శక్తి సాయి నగర్ డివిజన్లలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్
– కార్యకర్తల ఉత్సాహభరిత
మల్లాపూర్, మార్చి 20 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా మల్లాపూర్ మరియు శక్తి సాయి నగర్ డివిజన్లలో బీజేపీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ మేడ్చల్ జిల్లా డీసీ సభ్యుడు సంగిశెట్టి రవీంద్రసాగర్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు సబిత యాదవ్, డివిజన్ కార్యదర్శి పుణ్యవతి, బూత్ ప్రెసిడెంట్ పి. లింగం గౌడ్, ఆనంద్, ఎం. నరేష్, మధు, అంజి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎంపీకి శుభాకాంక్షలు తెలియజేశారు.నాయకులు మాట్లాడుతూ, ప్రజాసేవలో ఈటెల రాజేందర్ మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
20 Mar 2026 20:37:21
వనపర్తి,మార్చి20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి మండలం చిన్నగుంటపల్లె గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది.టోర్నమెంట్ చివరి...


Comments