బాణాపురంలో జూనియర్ లైన్ మెన్ మాచర్ల కుమారస్వామికి  సన్మానం

బాణాపురంలో జూనియర్ లైన్ మెన్ మాచర్ల కుమారస్వామికి  సన్మానం

జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగామ బాణాపురం కాలనీలో విద్యుత్ సంస్థకు జేఎల్ఎం (జూనియర్  లైన్‌మన్) గా సేవలందించిన మాచర్ల కుమారస్వామిని స్థానికులు ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను గుర్తిస్తూ, కాలనీ ప్రజలు కనకదుర్గమ్మ సాక్షిగా ప్రత్యేక సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాచర్ల కుమారస్వామి మాట్లాడుతూ, “నా సేవలను గుర్తించిన ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. ఈ గుర్తింపు పొందడానికి కారణమైన నా సంస్థకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని,” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాణాపురం కాలనీ మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .