ట్రస్మా డివిజన్ బాధ్యులకు సత్కారం.

ట్రస్మా డివిజన్ బాధ్యులకు సత్కారం.

సత్తుపల్లి, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు): 

జిల్లాలోని వివిధ డివిజన్లలో ఇటీవల ఏర్పాటైన ట్రస్మా నూతన కమిటీల బాధ్యులకు ఖమ్మంలోని వండర్ కిడ్స్ పాఠశాలలో సత్కారం నిర్వహించారు. తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైరా, పాలేరు, కామేపల్లి, సత్తుపల్లి, మధిర, ఖమ్మం డివిజన్ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కాంతారావు, కార్యదర్శి నాయుడు వెంకటేశ్వరరావు, కోశాధికారి నాసరయ్యలతో పాటు జిల్లా, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు. విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని నూతన కమిటీలకు వారు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...
మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ప్రజాప్రతినిధులు
కలకాలం కలిసి ఉండాలి...
వార్డుల్లో తిరగండి.. సమస్యలు తీర్చండి!
ట్రస్మా డివిజన్ బాధ్యులకు సత్కారం.
రామచంద్రపురంలో సాగునీటి పనులకు శ్రీకారం.!
ఇందిరమ్మ గృహాలతో నిరుపేదల సొంతింటి కల సాకారం