కలకాలం కలిసి ఉండాలి...
నవ జంటకు మంత్రి పొంగులేటి - మాధురి దంపతుల ఆశీస్సులు
Views: 5
On
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 22(తెలంగాణ ముచ్చట్లు)
సుగుణ గార్డెన్స్లో ఆదివారం జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆయన సతీమణి మాధురి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూకంటి గోపాల్ రావు - వాణి శ్రీ దంపతుల కుమారుడు సుమంత్, ప్రతాపనేని బుచ్చిబాబు - తనూజ దంపతుల కుమార్తె రేష్మితలపై అక్షింతలు వేసి.. "నూరేళ్లు చల్లగా, కలకాలం కలిసి ఉండాలి" అని దీవించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
22 Feb 2026 21:29:10
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...


Comments