మల్లవరం గ్రామంలో మహా పడిపూజ కార్యక్రమం..

మల్లవరం గ్రామంలో మహా పడిపూజ కార్యక్రమం..

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 23, తెలంగాణ ముచ్చట్లు:

తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ ఎర్రి నరసింహారావు స్వామి ఆధ్వర్యంలో గురువారం మహా పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు హాజరై పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప పడిపూజ లో భాగంగా గేయాలను పాడి ప్రత్యేక పూజలు చేశారు. 40 రోజులు పాటు అయ్యప్ప స్వాములు ప్రత్యేక ఉపవాసం ఉండి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో గురు స్వాములు దాసరి వెంకటేశ్వరరావు, ఎర్రి రాఘవరావు, బెల్లంకొండ శ్రీనివాసరావు, దుగ్గిదేవర తిరుపతిరావు పాల్గొన్నారు.IMG-20251023-WA0039

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు  ప్రైవేట్ పాఠశాలలు ఆర్టిఐ పరిధిలోకి రావు 
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...
ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్టాలు 
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 
భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన  
సత్యనారాయణ కాలనీలో కొత్త వైన్‌షాప్‌కి ప్రజల తీవ్ర వ్యతిరేకం
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ
రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం