మల్లవరం గ్రామంలో మహా పడిపూజ కార్యక్రమం..
Views: 4
On
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 23, తెలంగాణ ముచ్చట్లు:
తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ ఎర్రి నరసింహారావు స్వామి ఆధ్వర్యంలో గురువారం మహా పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు హాజరై పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప పడిపూజ లో భాగంగా గేయాలను పాడి ప్రత్యేక పూజలు చేశారు. 40 రోజులు పాటు అయ్యప్ప స్వాములు ప్రత్యేక ఉపవాసం ఉండి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో గురు స్వాములు దాసరి వెంకటేశ్వరరావు, ఎర్రి రాఘవరావు, బెల్లంకొండ శ్రీనివాసరావు, దుగ్గిదేవర తిరుపతిరావు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Nov 2025 22:04:22
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం
ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...


Comments