భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారుల సమావేశం.

భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారుల సమావేశం.

భీమదేవరపల్లి,జూన్29(తెలంగాణ ముచ్చట్లు):

భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గౌరవ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఇచ్చిన ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటును వేగవంతం చేసి, గ్రామాల భద్రతను మరింత పటిష్టం చేయాలని అధికారులు సూచించారు. గ్రామస్థుల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలనిIMG-20260629-WA0022 కోరారు.

ఈ కార్యక్రమంలో ముల్కనూరు ఎస్ఐ రాజు, వంగర ఎస్ఐ దివ్య ఎంపీవో, ఎంపీడీవో, ఎమ్మార్వోతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సకాల వర్షాలకై వెల్టూరులో ఘట్టాభిషేకం. సకాల వర్షాలకై వెల్టూరులో ఘట్టాభిషేకం.
పెద్దమందడి,జూన్29(తెలంగాణ ముచ్చట్లు): జ్యేష్ఠ పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీ సిద్ధి రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఘట్టాభిషేకం (గంగాభిషేకం)ను భక్తిశ్రద్ధలతో...
పల్లె పాటకు ప్రాణం పోసిన సాయిచంద్‌కు ఘన నివాళి.
భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారుల సమావేశం.
డీఎస్ఓ బదిలీతో సరిపోదు.. జైలుకు పంపాల్సిందే.
ఉచిత పోలీస్ శిక్షణకు ప్రవేశ పరీక్షలు విజయవంతం.
కొనిజర్ల 108 సేవలపై ఉన్నతాధికారుల తనిఖీ.
మహతి వేదికపై అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన.