కేయూ కామన్ మెస్‌ను సందర్శించిన ప్రజాప్రతినిధులు

కేయూ కామన్ మెస్‌ను సందర్శించిన ప్రజాప్రతినిధులు

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే మరియు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కలిసి కాకతీయ విశ్వవిద్యాలయంలోని కామన్ మెస్‌ను శనివారం సందర్శించారు.

ఈ సంధర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, మెస్‌లోని వసతులు, ఆహార నాణ్యత, శుభ్రత వంటి అంశాలను సమీక్షించారు. విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటూ, మెరుగైన వసతుల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్శన విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో ముందడుగుగా నిలిచింది.విద్యార్థుల అవసరాలు, మెస్ నిర్వహణలో ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించడం ద్వారా ప్రజాప్రతినిధులు తమ ప్రజాసేవా దృక్పథాన్ని మరోసారి చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు,కేయూ ఉద్యోగులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-11-30 at 9.52.59 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .