2కె రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని,కలెక్టర్ ప్రావీణ్య 

2కె రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని,కలెక్టర్ ప్రావీణ్య 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల భాగంగా హనుమకొండ జెఎన్‌ఎస్ స్టేడియంలో ఆదివారం 2కె రన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య కలిసి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఏడాది ప్రజా పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం కోసం ఈ విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని చెప్పారు.

జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ, ఈ కార్యక్రమాలు తొమ్మిది రోజులపాటు వివిధ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2కె రన్ ద్వారా క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్.డి.ఓ. అశోక్, డి.బ్ల్యూ.ఓ. జయంతి, ఇతర క్రీడాధికారులు, పాల్గొన్నారు.WhatsApp Image 2024-12-01 at 6.39.24 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .