పల్లె దవఖాన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.

వృద్ధురాలు ప్రైవేటు ఆసుపత్రి పాలు..?

పల్లె దవఖాన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.

WhatsApp Image 2025-01-02 at 9.28.06 PM

మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:

రోగం వచ్చిందని పల్లె దవాఖానకు వెళితే మిడిమిడి జ్ఞానంతో వైద్య సిబ్బంది ఇచ్చిన మందులను వేసుకుంటే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న వైనం వెలుగు చూసింది వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఎలకుర్తి గ్రామానికి చెందిన పట్లోళ్ల సంగమ్మ, 70 సంవత్సరాల అనే వృద్ధురాలు గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతూ సమీపంలోని పల్లె దవాఖాను ఆశ్రయించింది  అక్కడున్న వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో గ్యాస్ ట్రబుల్ కు మందులకు బదులుగా  బెంజిన్  హెక్సా క్లోరైడ్ మందు సీసాను ఇచ్చి తాగమని వృద్ధురాలికి చెప్పారట,  పల్లె దవాఖాన వైద్య సిబ్బంది  చెప్పినట్టుగానే. ఇచ్చిన మందు సీసాను తాగడంతో సంగమ్మ అనే వృద్ధురాలు వాంతులు విరోచనాలు చేసుకొని ఆసుపత్రిలో చేరింది. రెండు రోజులుగా మెదక్ లోని రష్  ఆసుపత్రిలో చికిత్స పొందింది ఎందుకుగాను సుమారు 30 వేల రూపాయల ఖర్చు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .