ఆ ఊర్లో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు...
Views: 4
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో 499 మంది రైతులు రూ.3.26 కోట్ల రుణాలు తీసుకోగా... ఒక్కరికి కూడా రుణమాఫీ జరగలేదు.
* దీంతో సింగిల్ విండో చైర్మన్ విజయ రామారావు హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments