తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన ఎన్నారై  వల్లపురెడ్డి రామ్ రెడ్డి 

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన ఎన్నారై  వల్లపురెడ్డి రామ్ రెడ్డి 

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
గత పది నెలల క్రితం బొడ్డు విల్సన్ మరనించగా ఇటీవల ఆయన సతీమణి  బొడ్డు సుమలత మరణంతో పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. ఈ నేపథ్యంలో, నారాయణగిరి వాస్తవ్యులు, ఎన్నారై వల్లపురెడ్డి రామ్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆ ఇద్దరు పిల్లలకు పదివేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సమన్వయ కమిటీ సభ్యుడు బొడ్డు ప్రదీప్ కుమార్, పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ బొడ్డు లెనిన్, బొడ్డు ప్రేమ్ రాజ్, కొట్టే యాదగిరి, మంద సైమన్, బొడ్డు రఘు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .