110 ఏళ్ల వృద్ధుడి మృతి.. గ్రామంలో విషాదం.
Views: 4
On
హుజురాబాద్ మే 14 (తెలంగాణ ముచ్చట్లు)
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు పూడుడు పూడరి రాజయ్య (110) వృద్ధాప్యంతో గురువారం మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాజయ్యకు సుమారు 70 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గ్రామంలో పెద్దవారిగా గుర్తింపు పొందిన రాజయ్య మృతి పట్ల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి పలువురు గ్రామస్థులు సంతాపం తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 May 2026 22:06:48
రోడ్డు ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలిమెడికవర్ వైద్యులు రాజీవ్ రెడ్డి, వేణుగోపాల్ సూచనలు*
హుజురాబాద్, మే 15(తెలంగాణ ముచ్చట్లు ):
రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదం...


Comments