రైతువేదికలో జాతీయ జెండాను ఎగరవేసిన.
ఏఈఓ నాగులు మేర
Views: 24
On
. ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముదిగొండ మండలంలోని బాణాపురం గ్రామంలో రైతు వేదిక వద్ద గ్రామ విస్తరణ అధికారి ఎస్ కె నాగులు మేరా శుక్రవారం మువెన్నల జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ స్వాతంత్రం పోరాటంలో అనేకమంది త్యాగదనులు తమ ప్రాణాలను సైతం అర్పించారని గుర్తు చేశారు. ఆ మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, , గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments