ఇందిరమ్మ కమిటీల నియామకాల్లో పారదర్శకత పాటించాలి

ఇందిరమ్మ కమిటీల నియామకాల్లో పారదర్శకత పాటించాలి

హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు

 భారత రాష్ట్ర సమితి ఆదేశాల మేరకు భారత రాష్ట్ర సమితి హసన్ పర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ నియామకాల్లో పారదర్శకత పాటించాలని హసన్ పర్తి ఎంపీడీవో కు మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఈ సంధర్బంగా భారత రాష్ట్ర సమితి హసన్ పర్తి మండల అధ్యక్షుడు బండి రజని కుమార్ మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల నియామకాల కోసం జీవో నెంబర్ 33 ప్రకారం ప్రతి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి పారదర్శకంగా అర్హులైన అందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ కమిటీల నియామకాలు చేపట్టాలని ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, కందుకూరి చంద్రమోహన్, చాతల్ల వేణుగోపాల్,నద్దునూరి నాగరాజ్ జెట్టి, రాజేందర్, శరత్ ,భగవాన్ రెడ్డి, కొయ్యడ గోపి, ఇల్లందుల గణేష్, మూల దేవేందర్, బిల్లా రఘు, రాజేష్, వెలిసోజ్ రవి, ప్రశాంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .