ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి!

ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* హైదరాబాద్ పంజాగుట్ట సమీపంలో ఘటన

* బైక్ - టెంపో వాహనం ఢీ కొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే చనిపోగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. 

* మణుగూరుకు చెందిన ఎస్పీఎఫ్ ఎస్సై శంకర్రావు కూతురు ప్రసన్నతో కలిసి బైక్ పై హాస్పిటల్ కు వెళ్తుండగా టెంపో వెహికల్ ఢీకొట్టింది. దీంతో ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

* శంకర్రావుకు తీవ్ర గాయాలు కాాగా ఆస్పత్రికి తరలించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .