నిరుపేద గిరిజన మహిళ కుటుంబానికి చేయుత.
Views: 1
On
భీమదేవరపల్లి,ఏప్రిల్ 24(తెలంగాణ ముచ్చట్లు)
గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఇటివల అజ్మీర సోనీ w/o రాజు అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబ పరిస్థితి, ఇద్దరు చిన్న పిల్లలను చూసి చలించిన గ్రామస్తులు తమవంతు సహకారం అందించి 30,000 రూపాయలను ఈరోజు పిల్లలు పేరు మీద బ్యాంకు లో డిపాజిట్ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించిన 5వ వార్డ్ సభ్యుడు కాసనగొట్టు సాయిరాం ను గ్రామస్తులంతా అభినందించారు..పేద కుటుంబానికి సహాకరించిన దాతలందరికి ఈ సందర్భంగా సాయిరాం కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాచర్ల సారయ్య గారు వార్డు సభ్యులు సంగ ఐలయ్య మరియు గ్రామస్తులు ముత్యాల రవి బానోతు గంగయ్య .రాణి .ప్రవీణ్. వినయ్ . గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Apr 2026 19:13:25
హక్కుల కోసం పోరాటం చేద్దాం…
– ఆర్టీసీ కార్మికులకు దళిత హక్కుల పోరాట సమితి మద్దతు
స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
ఆర్టీసీ కార్మికుల...


Comments