నిరుపేద గిరిజన మహిళ కుటుంబానికి చేయుత.
Views: 11
On
భీమదేవరపల్లి,ఏప్రిల్ 24(తెలంగాణ ముచ్చట్లు)
గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఇటివల అజ్మీర సోనీ w/o రాజు అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబ పరిస్థితి, ఇద్దరు చిన్న పిల్లలను చూసి చలించిన గ్రామస్తులు తమవంతు సహకారం అందించి 30,000 రూపాయలను ఈరోజు పిల్లలు పేరు మీద బ్యాంకు లో డిపాజిట్ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించిన 5వ వార్డ్ సభ్యుడు కాసనగొట్టు సాయిరాం ను గ్రామస్తులంతా అభినందించారు..పేద కుటుంబానికి సహాకరించిన దాతలందరికి ఈ సందర్భంగా సాయిరాం కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాచర్ల సారయ్య గారు వార్డు సభ్యులు సంగ ఐలయ్య మరియు గ్రామస్తులు ముత్యాల రవి బానోతు గంగయ్య .రాణి .ప్రవీణ్. వినయ్ . గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments