గురుకుల పాఠశాలలు, ధాన్యం  కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

గురుకుల పాఠశాలలు, ధాన్యం  కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

WhatsApp Image 2024-12-04 at 9.30.02 PM
WhatsApp Image 2024-12-04 at 9.30.01 PM

 హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:  హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ, మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలను  జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి బుధవారం పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. 
అదేవిధంగా గూడూరు లోని  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  అదనపు కలెక్టర్  పరిశీలించారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ అప్పయ్య, స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .