రామ సహాయం అనసూయమ్మ జయంతి సందర్భంగా అన్నదానం
Views: 2
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
రామసహాయం అనసూయమ్మ జయoతి సందర్భంగా నగరoలోని అన్నం సేవా ఫౌండేషన్ అనాధ శారణాలయoలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాo రెడ్డి అన్నదానం చేశారు. 227 మంది మతి స్థిమితం లేని, అనాధ, దివ్యాoగ, వృద్ధులకు భోజనాలు అందించారు. ఈ సoదర్భంగా ఎంపీకి అనాధ శరణాలయం నిర్వాహకులు అన్నం శ్రీనివాస రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యకమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, స్వామి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments