బీఆర్ఎస్ నేత వేణుకు గాయం.!
పరామర్శించిన సండ్ర.
Views: 46
On
- ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్న నాయకులు.
సత్తుపల్లి, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
పట్టణంలోని అవని వెంచర్లో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు పర్వతనేని వేణు భుజానికి గాయం కావడంతో, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆయనను పరామర్శించారు. విషయం తెలుసుకున్న వెంటనే సండ్ర వెంకట వీరయ్య వేణు నివాసానికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, టౌన్ పార్టీ అధ్యక్షుడు షేక్ రఫీ, నాయకులు అద్దంకి అనిల్, చంద్ పాషా, వల్లభనేని పవన్, గుండ్ర రఘు, మేకల నరసింహారావు, మరికంటి శ్రీను, చల్లపల్లి సాంబ, జొన్నలగడ్డ శ్రీను, చింతోజు మధు, అక్షింతల చంటి, కనూరి శ్రీనివాసరావు, రాగం వసంతరావు, జొన్నలగడ్డ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
14 Apr 2026 20:19:25
హన్మకొండ,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వరంగల్ పార్లమెంట్...


Comments