నూతన ఎంపిడివో ను కలిసిన కారోబార్ల సంఘం నాయకులు.

నూతన ఎంపిడివో ను కలిసిన కారోబార్ల సంఘం నాయకులు.

హాసన్ పర్తి, అక్టోబర్ 18(తెలంగాణ ముచ్చట్లు):

 హసన్ పర్తి మండల నూతన ఎంపిడివో గా బాధ్యతలు స్వీకరించిన సుమన వాణి ని తెలంగాణ గ్రామపంచాయతీ కారోబార్,ఉద్యోగుల సంఘం నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించి,శుభాకాంక్షలు తెలిపిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం, ఉపాధ్యక్షుడు గ్రామపంచాయతీ కారోబార్ చాతల్ల సదానందం,పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు గుండ్లపెల్లి వెంకన్న గౌడ్,మండల అధ్యక్షులు మేడ యాదగిరి ,బండి రమేష్ , కుక్కముడి నరేష్ మండల కార్యదర్శి,ప్రణయ్ సిఇఓ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .