"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన  కలెక్టర్ బి.ఎం. సంతోష్ కుమార్

జోగులాంబ గద్వాల్,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ముచ్చట్లు దినపత్రికకు సంబంధించిన క్యాలెండర్ ను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ కుమార్ శనివారం ఆవిష్కరించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.....ప్రజలకు నిష్పక్షపాతమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పత్రిక ప్రజాస్వామ్యానికి బలంగా నిలుస్తుందని అన్నారు.

ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన అంశాలను బాధ్యతాయుతంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో మీడియాకు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు. సమాజానికి మేలు చేసే వార్తలను ప్రచురిస్తూ పత్రిక తనదైన గుర్తింపును సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా తెలంగాణ ముచ్చట్లు పత్రిక యాజమాన్యానికి,రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రిపోర్టర్ తెలుగు మధు,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు): రానున్న మరో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వనపర్తి...
ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌ షిప్ నమోదు వేగవంతం చేయాలి
నితిన్ నబిన్ బహిరంగ సభకు బయలుదేరిన పెద్దమందడి బీజేపీ నాయకులు
వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి
మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలపై చర్చ
ఎల్లంపేట్‌లో అక్రమ మద్యం స్వాధీనం
6వ వార్డులో బీజేపీ ప్రచార హోరు.