నిధులు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ కు వినతి కార్పొరేటర్ 

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 

నిధులు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ కు వినతి కార్పొరేటర్ 

కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్

నాచారం, తెలంగాణ ముచ్చట్లు:

నాచారం డివిజన్ సమస్యల పై ఉప్పల్  ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తో కలిసి జోనల్ కమిషనర్  హేమంత్ కేశవ్ పాటిల్ ని కలిసిన వినతి పత్రం అందజేసిన నాచారం డివిజన్ కార్పొరేటర్  శాంతి సాయిజెన్ శేఖర్.
 
నాచారం డివిజన్ లో ని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు విషయమై చర్చించడం జరిగింది. నూతన వార్డు కార్యాలయానికి లిఫ్ట్ ఏర్పాటు. హిందూ స్మశాన వాటికను వైకుంఠధామముగా తీర్చిదిద్దుట. రైతు బజార్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణము. పి ఎస్ టి కాలనీకి మంజూరైన 20 లక్షల రూపాయల సిమెంటు రోడ్డు పనులు తిరిగి రీవాల్యుయేషన్ చేయాలని. బాబా నగర్ లోని రెడ్డి స్మశాన వాటికలో అభివృద్ధి పనుల విషయమై.
పటేల్ కుంట చెరువు సుందరీ కరణ , అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరడం జరిగింది. 

 పైన తెలిపిన అన్ని అభివృద్ధి పనులకు జోనల్ కమిషనర్  సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .