హైకోర్టు జడ్జి నగేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య 

హైకోర్టు జడ్జి నగేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య 

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

తెలంగాణ హైకోర్టు  జడ్జి నగేష్ భీమపాక “ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్” పై నిర్వహించిన సెమినార్లో పాల్గొనడానికి హనుమకొండకు విచ్చేసిన సందర్భంగా, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ భేటీలో జడ్జి నగేష్ భీమపాకకు స్వాగతం పలుకుతూ, జిల్లా సంబంధిత విషయాలపై సౌహార్థ వాతావరణంలో చర్చించారు. భారత రాజ్యాంగ భావనలపై నిర్వహించే ఈ సెమినార్ జిల్లా అభివృద్ధికి మరింత శ్రేయస్కరమని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .