శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు
Views: 5
On
కీసర, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసరలో శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం కోసం ఉదారంగా విరాళాలు అందజేశారు. జిఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి రూ.2 లక్షలు, కీసర గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ రాయల శ్రావణ్ గుప్తా రూ.1.50 లక్షలు, పన్నాల రవికాంత్ రెడ్డి రూ.1 లక్ష విరాళంగా అందించారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తుడుం యాదగిరి, ప్రధాన కార్యదర్శి కుంటోల్ల సత్యనారాయణ, సభ్యులు శీలం శ్రీనివాస్, చినింగని భూపాల్, చినింగని బాలరాజు, తుడుం శ్రీనివాస్, కుంటోల్ల ఆంజనేయులు,తుడుం ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Nov 2025 22:09:07
-మన స్వాతంత్ర్య సమరయోధులలో
ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం
-ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్
ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం...


Comments