నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 

నిరూపయోగంగా పబ్లిక్ టాయిలెట్లు 
పీచర సామాజిక మరుగుదొడ్లు

వేలేరు, నవంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలకేంద్రంలో మరియు పీచర గ్రామంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు ప్రస్తుతం నిరూపయోగంగా మారిపోయాయి. వీటి సంరక్షణ చూసుకునేవారు లేకపోవడంతో టాయిలెట్లు చెత్త చేదారంతో నిండి, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, టాయిలెట్ల వద్ద నీటి సౌకర్యం లేకపోవడంతో వాటిని ఉపయోగించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అలాగే టాయిలెట్లు పూర్తిగా నిర్మాణం పూర్తి చేయకుండానే వదిలేశారని పేర్కొన్నారు.ప్రజలు అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ, “ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి టాయిలెట్లను మరమ్మత్తు చేసి, నీటి సౌకర్యం కల్పించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.

IMG-20251107-WA0069
వేలేరు సామాజిక మరుగుదొడ్లు

 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .