శ్రీశ్రీశ్రీ అంబాత్త్రయ క్షేత్రంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
భక్తుడు గుండెల ఆంజనేయులు
Views: 21
On
పెద్దమందడి, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
నారాయణపేట జిల్లా బిజ్వార్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అంబాత్త్రయ క్షేత్రంలో ఈ సంవత్సరం దుర్గామాత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.
ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు భక్తుల సందడి మధ్య కొనసాగనున్నాయని, స్వామీజీ భక్తుడు పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన గుండెల ఆంజనేయులు తెలిపారు.
ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేకంగా 108 హరతుల దర్శనం లభించనుంది. అంతేకాక, ఈ దివ్యమైన పసుపు వంటికితాత ద్వారా భక్తుల అన్ని దోషాలు తొలగి, పదహారు ఐశ్వర్య కళ్ళు ప్రసాదముగా లభిస్తాయని విశ్వాసం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని గుండెల ఆంజనేయులు పిలుపునిచ్చారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments