మృతిచెందిన నాగమ్మ కుటుంబానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆర్థిక సాయం

మృతిచెందిన నాగమ్మ కుటుంబానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆర్థిక సాయం

పెద్దమందడి,డిసెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన కొమ్ము కల్లుబండి నాగమ్మ (65) ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై మృతి చెందగా, ఈ విషాద ఘటనపై రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. మృతురాలి కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం అందజేశారు.మాజీ మంత్రి ఆదేశాల మేరకు సోమవారం పెద్దమందడి మండల బీఆర్ఎస్ నాయకుల ద్వారా రూ.5,000 నగదు సాయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు సేనాపతి, జంగం రమేష్, పురుషోత్తం రెడ్డి, బుజ్జిబాబు, సింగిరెడ్డి కురుమూర్తి, సుర శ్రీనివాసులు, కొమ్ము కుతల నరసింహ, కొమ్ము బ్రహ్మం, కొమ్ము విష్ణు, కొమ్ము శివకృష్ణ, సింగిరెడ్డి వెంకటస్వామి, గొల్ల మోగిలయ్య, కొమ్ము నరసింహులు, తాడిపర్తి వెంకటయ్య, కొమ్ము కురుమయ్య, గుడిసె మల్లేష్, కొమ్ము నాగరాజు తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు