మృతిచెందిన నాగమ్మ కుటుంబానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆర్థిక సాయం

మృతిచెందిన నాగమ్మ కుటుంబానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆర్థిక సాయం

పెద్దమందడి,డిసెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన కొమ్ము కల్లుబండి నాగమ్మ (65) ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై మృతి చెందగా, ఈ విషాద ఘటనపై రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. మృతురాలి కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం అందజేశారు.మాజీ మంత్రి ఆదేశాల మేరకు సోమవారం పెద్దమందడి మండల బీఆర్ఎస్ నాయకుల ద్వారా రూ.5,000 నగదు సాయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు సేనాపతి, జంగం రమేష్, పురుషోత్తం రెడ్డి, బుజ్జిబాబు, సింగిరెడ్డి కురుమూర్తి, సుర శ్రీనివాసులు, కొమ్ము కుతల నరసింహ, కొమ్ము బ్రహ్మం, కొమ్ము విష్ణు, కొమ్ము శివకృష్ణ, సింగిరెడ్డి వెంకటస్వామి, గొల్ల మోగిలయ్య, కొమ్ము నరసింహులు, తాడిపర్తి వెంకటయ్య, కొమ్ము కురుమయ్య, గుడిసె మల్లేష్, కొమ్ము నాగరాజు తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .