గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించిన సదాశ్రీ కూచిపూడి కళాక్షేత్రం బృందం

గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించిన సదాశ్రీ కూచిపూడి కళాక్షేత్రం బృందం
ప్రశంస జ్ఞాపికలను అందుకుంటున్న చిన్నారులు

కాజీపేట్, జనవరి 6 (తెలంగాణ ముచ్చట్లు)

 హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు 5000 మంది కళాకారులతో  కూచిపూడి కళా వైభవం - 2 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాజిపేటకు చెందిన సదాశ్రీ కూచిపూడి కళాక్షేత్రం గురువు రేవతి శిష్య బృందం కూడా పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి హాజరై పిల్లలు అన్ని రంగాలలో రాణించాలని ఈ సందర్భంగా తెలిపారు. పిల్లల్ని ఈ రంగంలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను గురువులను ఆయన అభినందించారు. అనంతరం గురువులకు పిల్లలకు ప్రశంస జ్ఞాపికలను అందించారు. ఈ అవార్డు రావడం పట్ల స్థానిక లు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు