వనపర్తి జిల్లా నూతన ఎస్పీ సునీత రెడ్డిని కలిసిన గిరిజన సేవా సంఘం 

వనపర్తి జిల్లా నూతన ఎస్పీ సునీత రెడ్డిని కలిసిన గిరిజన సేవా సంఘం 

వనపర్తి,జనవరి7(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లాకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పి సునీత రెడ్డి ని వనపర్తి జిల్లా గిరిజన సేవా సంఘం అధ్యక్షులు శ్రీ ఎం. చంద్రనాయక్  ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని గిరిజన తండాల్లో ఎదురవుతున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తామని సంఘం నాయకులు పేర్కొనగా, ఎస్పీ సునీత రెడ్డి  సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనుల భద్రత, సంక్షేమానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ సహకరిస్తుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం ముఖ్య సలహాదారు జాతురు నాయక్, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు శంకర్ నాయక్, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు ధర్మానాయక్, సర్పంచ్ కిషోర్ నాయక్, సంఘం నాయకులు శివ నాయక్IMG-20260107-WA0033 అంగోత్ రాంజీ నాయక్, మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, జానికి రామ్ నాయక్, మోహన్ నాయక్, బంజారా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు