భవన్స్ కాలేజీలో అధ్యాపకుల శిక్షణ తరగతులు

భవన్స్ కాలేజీలో అధ్యాపకుల శిక్షణ తరగతులు

మల్కాజ్గిరి, సెప్టెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు)

మల్కాజిగిరి నేరేడ్మెట్‌లోని భవన్స్ విద్యా సంస్థలు, సైనిక్‌పుర్ కేంద్రంలోని కంప్యూటర్ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అధ్యాపకుల శిక్షణా కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. వారం రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణా తరగతులు సెప్టెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి.ప్రారంభోత్సవానికి ఎయిర్ కామడోర్ (విరమణ) జే ఎల్ ఎన్ శాస్త్రి, కాలేజీ ప్రిన్సిపల్ జి.ఎస్.వి.ఆర్.కె. చౌదరి, ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి రామ్ చంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని దీపప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న ఈ రోజుల్లో అధ్యాపకులు కేవలం మార్గదర్శకులుగానే కాకుండా విద్యార్థులను నడిపించగల సామర్థ్యం పెంపొందించు కోవాలని ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.అలాగే పాల్గొన్న అధ్యాపకులకు ప్రత్యక్ష అనుభవం కలిగే విధంగా ప్రాక్టికల్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .