పీచరలో PACS ద్వారా వరి కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ 

పీచరలో PACS ద్వారా వరి కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ 

తెలంగాణ ముచ్చట్లు వేలేరు 28 అక్టోబర్ 2025

వేలేరు మండలం పీచర గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైతులు ఆవేదన వ్యక్తం చేసారు సోమవారం గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా ఐకేపీ నిర్వాహకులు గ్రామంలో ధాన్యాన్ని ఐకేపీ ద్వారానే సేకరించాలని సూచించగా pacs సొసైటీ ద్వారా కొనుగోలు చేయకూడదని పేర్కొన్నారు. దీనితో pacs ఆధ్వర్యంలో కూడా వరి కొనుగోలు చేయాలనీ PACS డైరెక్టర్ మాచర్ల కనకరాజు డిమాండ్ చేశారు ఒకే ఐకేపీ ఉంటే దాన్యం సేకరణలో ఆలస్యం అవుతుందని PACS కూడా కొనుగోలు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. కొంతమంది స్వలాభం కోసం pacs ను పక్కన పెట్టి ఐకేపీ ద్వార మాత్రమే కొనుగోలు చేయాలనుకోవడం రైతుల సమస్యలకు దారి తీస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో pacs డైరెక్టర్ మాచర్ల కనకరాజు, మాజీసర్పంచ్ మ్యాక రవీందర్,md జానీ, పోలు తిరుపతి,కొలిపాక వెంకటేష్, md హరీఫ్,మ్యాకల యాదయ్య, అవునూరి శ్యామ్,గోళ్లేనా రమేష్,పెండ్యాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .