మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Views: 30
On
పెద్దమందడి,ఆగస్టు22(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి తండ్రి, రిటైర్డ్ టీచర్ కీ.శే. వెంకటరామ్ రెడ్డి గురువారం కన్నుమూశారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా కొన్నరు శ్రీనివాస్ రెడ్డి, విటాచన్ రెడ్డి, జానకిరాముడు, విట్ట వెంకటేశ్వరరెడ్డి, కొమ్ము చెన్నయ్య, పానుగంటి సురేష్ తదితరులు మాజీ మంత్రితో పాటు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments