అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్
Views: 20
On
హాసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:
వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని హాసన్పర్తి మండలం మడిపెల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం అంచురి విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ పాల్గొని స్వామి వారి పూజలు చేసి భక్తుల మధ్య అనుగ్రహం కోరుకున్నారు.
ఈ పూజ కార్యక్రమంలో కాజిపేట దర్గా ప్రాథమిక సహకార సంఘం (పిఏసిఎస్ )అధ్యక్షుడు ఊకంటి వనం రెడ్డి, మల్లారెడ్డిపల్లి ప్రాథమిక సహకార సంఘం (పిఏసిఎస్) అధ్యక్షుడు జక్కు రమేష్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ మధు, ఇతర నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments