జిహెచ్ఎంసి పారిశుద్ధ్య మలేరియా సిబ్బంది స్పెషల్ డ్రైవ్ 

జిహెచ్ఎంసి పారిశుద్ధ్య మలేరియా సిబ్బంది స్పెషల్ డ్రైవ్ 

ఏఎస్ రావునగర్, తెలంగాణ ముచ్చట్లు :

వర్షాకాలం సందర్భంగా జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ పారిశుద్ధ్య,మలేరియా సిబ్బంది గురువారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు.అశోక్ నగర్,శ్రీనివాస్ నగర్, ఏ ఎస్ రావునగర్ పార్క్ లలో చెత్తా చెదారాన్ని తొలగించి వేశారు. దోమల నివారణకు స్ప్రే పిచికారీ చేశారు.ఆగస్టు 8 వరకు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం కొనసాగిస్తా మని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాప్రా డిసి జగన్, ఈఈ నాగేందర్,డిఈ బాలకృష్ణ,టౌన్ ప్లానింగ్ డిసిపి కృష్ణమోహన్,ఏఎమ్ హెచ్ఓ మధుసూదన్,ఎంటమాలజీ ఏఈ డి.రమేష్,శానిటరీ సూపర్ వైజర్ సుదర్శన్,డిపిఓ దామోదర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .