చిల్కానగర్ డివిజన్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు  కార్పొరేటర్ బన్నాల 

చిల్కానగర్ డివిజన్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు  కార్పొరేటర్ బన్నాల 

చిల్కానగర్, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

చిల్కానగర్ డివిజన్ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ప్రజలందరూ దీపావళి పండుగను కుటుంబ సమేతంగా, పిల్లాపాపలతో సంతోషంగా జరుపుకోవాలి. పటాకులు కాల్చేటప్పుడు భద్రతా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ దీపాల పండుగ ప్రతి ఇంటికి వెలుగులు, ఆనందాలు, ఐశ్వర్యం నింపాలని, లక్ష్మీదేవి ఆశీస్సులు చిల్కానగర్ డివిజన్ ప్రజలందరిపై కటాక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.దీపావళి పండుగ సందర్భంగా డివిజన్ వ్యాప్తంగా ఆనందం, ఉత్సాహం నెలకొన్నదని ఆమె పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .