అక్రమ మొరం తరలింపు.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం.
Views: 0
On
వేలేరు, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ట్రాక్టర్, ఒక జేసీబీని పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అక్రమ మైనింగ్, రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్సై హెచ్చరించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
16 Jun 2026 21:45:23
హుజురాబాద్,జూన్ 16(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రభుదాస్తో కలిసి చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య...


Comments