సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి తుమ్మల
Views: 21
On
సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
సత్తుపల్లి నియోజకవర్గంలోని తాల్లమడ గ్రామానికి చెందిన మందలపు సుబ్బారావు ఇటీవల మరణించగా గురువారం దశదిన కర్మ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని సుబ్బారావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, టిడిపి జిల్లా నాయకులు వాసిరెడ్డి రామనాథన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments