నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కడియం 

అంగరంగ వైభవంగా కాంగ్రెస్ నాయకులు గుర్రపు యాదగిరి కూతురి వివాహం 

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కడియం 
నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హాజరైన చిల్పూర్ దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు

చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:

మండలంలోని పళ్ళగుట్ట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపు యాదగిరి కూతురు శివాని,ప్రణయ్ ల వివాహం స్టేషన్ ఘనపూర్ లోని ఈఆర్ఎల్ గార్డెన్ లో శుక్రవారం ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక శాసన సభ్యులు,
మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నూతన వధువరులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి,చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో గుర్రపు యాదగిరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,
స్థానిక నాయకులు చిర్ర నాగరాజు,
సుధాకర్,రత్నాకర్ రెడ్డి, ఆనందం,
చేరాలు,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .