బాధితునికి ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

పాల్గొన్న సాయి చరణ్ రెడ్డి, ఎం.రవి నాయక్

బాధితునికి ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి నియోజకవర్గంఖిల్లా ఘనపుర్ మండలం అలమాయి పల్లి గ్రామం,అలమాయి పల్లి కు చెందిన మొల్గరా రవి కి మెరుగైన వైద్య చికిత్సలు చేయించుకునేందుకు  వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి   రూ.1,50,000/- విలువగల ఎల్ ఓ సి నీ, బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఇటీవల అనారోగ్యాన్ని గురైన ఆయన కుటుంబం మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ఆర్థిక పరిస్థితి సరిగా లేదని వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి నీ ఎల్ ఓ సి  మంజూరు చేయాలని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వం తరఫున  1లక్షా 50వేల రూపాయల విలువగల ఎల్ ఓ సి  నీ, మంజూరు చేయించి బాధిత కుటుంబ సభ్యులకి అందజేశారు. తమ వైద్య సేవ కోసం ఎల్ ఓ సి మంజూరు చేయించిన ఎమ్మెల్యే కు బాధ్యత కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి.సాయి చరణ్ రెడ్డి, దిశా కమిటీ నెంబర్ మూడవత్ రవి నాయక్ , నర్సిములు, హరీశ్, చెన్నయ్య బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .