ఎస్ ఆర్ సి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు

స్వర్ణరాజ్ శివమణి,  విట్టల్ నాయక్

ఎస్ ఆర్ సి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు

కాప్రా, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

ఎస్ ఆర్ సి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ సీఈఓ ఈకో తనీరు శ్రీహరి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి మారియో,మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వేడుకల్లో పాల్గొన్న అతిథులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పండుగ వేడుకలు సమాజంలో ఐక్యత, సౌహార్దాన్ని పెంపొందించడం లో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ సి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాము, పవన్, మనోజ్, సంతోష్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20251224-WA0056IMG-20251224-WA0055

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఘట్‌కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ గా వాణి రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఘట్‌కేసర్, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వాణి రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...
కాప్రా సర్కిల్ లో  డిప్యూటీ కమిషనర్‌గా కె. శ్రీహరి బాధ్యతలు స్వీకరణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి 
గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!
వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
రైతులు ఉచిత నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వతేజ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్