కులగణన సదస్సులో టైటానిక్ కథ చెప్పిన రాహుల్ గాంధీ

కులగణన సదస్సులో టైటానిక్ కథ చెప్పిన రాహుల్ గాంధీ

హైద్రాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణలో కులగణన సర్వే సదస్సులో భాగంగా హైద్రాబాద్ లోని బోయినిపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో నిర్వహించిన కులగణన సదస్సులో పాల్గొన్న రాహుల్ టైటానిక్ కథ చెప్పారు.'1912లో ఓ పడవ యూకే నుంచి అమెరికాకు బయలుదేరింది.దాని పేరు టైటానిక్.అది ఎప్పటికీ మునిగి పోదని తయారు చేసిన వాళ్లు అనుకున్నారు.కానీ సముద్రంలోని ఒక మంచు కొండను ఢీకొట్టి 20 నిమిషాల్లో ఆ పడవ మునిగిపోయింది.సముద్రం అడుగున ఉన్న ఆ కొండ కేవలం 10 శాతం మాత్రమే కనిపించడంతో ప్రమాదం జరిగింది.ఇలా దేశంలో కని పించకుండా ఉన్న కుల వివక్ష అనే వ్యాధిచాలాప్రమాదకరమైనది.దీనిగురించితెలుసుకునేందుకుపరీక్షలుచేయాలనిఅనుకుంటున్నాం.ఇందులో కులగణన అత్యంత కీలకం' అని రాహుల్ చెప్పారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .