గట్ల ఖానాపూర్‌లో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా

గట్ల ఖానాపూర్‌లో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా

పెద్దమందడి,డిసెంబర్08(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేగంగా కొనసాగుతోంది. స్థానిక బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీ శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గ్రామ ప్రజలకు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ప్రచారంలో,గ్రామంలో ఆడపిల్ల పుట్టిన సందర్భంలో 5,016 రూపాయల డిపాజిట్ ఇవ్వబడే హామీతో కొన్ని కుటుంబాలను కలిశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అభ్యర్థికి మద్దతు లభిస్తున్నట్టు వెల్లడించారు.గ్రామ అభివృద్ధి, నీటి, విద్య మరియు మౌలిక సదుపాయాల పనులపై ప్రాధాన్యం పెట్టి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గ్రామంలోని సమస్యలను త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని, స్థానిక అభివృద్ధి పై దృష్టి పెట్టి పనిచేస్తామని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.