జనోద్ధరణకు పాటుపడిన మహా నాయకురాలు సావిత్రిబాయి పూలే 

టీఎన్జీవోఎస్ బాలకృష్ణ 

జనోద్ధరణకు పాటుపడిన మహా నాయకురాలు సావిత్రిబాయి పూలే 

భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :

 నీటిపారుదల శాఖ సర్కిల్ ఆఫీస్ నందు తొలి భారతీయ మహిళ ఉపాధ్యాయులు సంఘసంస్కర్త స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా గగ్గురీ బాలకృష్ణ మాట్లాడుతూ  సావిత్రిబాయి పూలే మహోన్నత వ్యక్తి అని ఆ రోజుల్లోనే బాల్య వివాహాలను నిర్మూలించి, స్త్రీ  జనోద్దరణకు పాటుపడిన మహనీయురాలు అని,  ఆమె  యావత్తు భారతదేశం గుర్తుంచుకోవలసి వ్యక్తి అని తెలుపుతూ.. ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం గర్వకారణం అని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పడిగ నరసింహారావు గాంధీ మల్లికార్జున ప్రసాద్ మధుసూదన్ రావు లింగమూర్తి వెంకట నరసయ్య చంద్రలేఖ ప్రమోద్ రాజ్యలక్ష్మి గంగరాజు శాంతకుమారి బ్రహ్మం శ్రీనివాస్ నికిత రాజు వెంకటరమణ విజయ్ కుమారి శ్రీదేవి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .