విద్యార్థుల భవిష్యత్తుకు సైన్స్ దిక్సూచి

విద్యార్థుల భవిష్యత్తుకు సైన్స్ దిక్సూచి

సత్తుపల్లితెలంగాణ ముచ్చట్లు:: నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ సత్తుపల్లి బ్రాంచ్‌లో జాతీయ విజ్ఞాన సదస్సు సందర్భంగా అకాడమిక్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.


WhatsApp Image 2025-03-01 at 9.28.34 PMమండల విద్యాశాఖ అధికారి నక్క రాజేశ్వరరావు నమూనాలను పరిశీలించారు. విద్యార్థుల జీవితంలో విజ్ఞాన శాస్త్రం కీలకమని, ఉపాధ్యాయులు బోధనతో, తల్లిదండ్రులు సహకారంతో విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం రాంకీ, కోఆర్డినేటర్లు వినోద లక్ష్మి, అకాడమీ డీన్‌ రవీంద్ర, ఏవో జగదీష్ పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .