మహాంకాళీ అమ్మ ఈదమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు

 ఉప్పల్ కార్పోరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు 

మహాంకాళీ అమ్మ ఈదమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు

 ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:

ఉప్పల్ లోని మహాంకాళీ అమ్మ ఈదమ్మ ఆలయాలలో  బోనాల పండగ ను పురస్కరించుకొని గురువారం ఉదయాన్నే అమ్మ వార్లను ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మహంకాళి అమ్మ ,ఇదమ్మ దేవాలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .