పవిత్ర రమజాన్ మాసం ప్రారంభం 

పవిత్ర రమజాన్ మాసం ప్రారంభం 

సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:

ముస్లింలకు పరమ పవిత్రం గా భావించే రమజాన్ మాసం ప్రారంభం అయింది. ముస్లింలలో  ఆనందోత్సహలు నెలకొన్నాయి.

సత్తుపల్లి లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హల్  లో పవిత్ర రమజాన్ నెలకు స్వాగతం పలుకుతూ ముస్లిం సోదరి మణులతో కలిసి "దీని ఇజ్ తెమా " ఏర్పాటు కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు.WhatsApp Image 2025-02-18 at 9.34.19 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .