గుమ్మడి వెంకటేశ్వర్లును పరామర్శించిన ఐఎన్టియూసీ బృందం.

గుమ్మడి వెంకటేశ్వర్లును పరామర్శించిన ఐఎన్టియూసీ బృందం.

సత్తుపల్లి, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక సత్తుపల్లి పట్టణానికి చెందిన ఐఎన్టీయూసీ సీనియర్ నాయకుడు గుమ్మడి వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జే.వి.ఆర్ ఓసీలో ఈపీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఇటీవల అనారోగ్యం కారణంగా హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ బృందం సత్తుపల్లి చేరింది. స్థానికంగా ఆయన స్వగృహంలో కలసి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతికుమార్, నాగ ప్రకాష్, సీతారామరాజు, ఫిట్ సెక్రటరీలు రామారావు, బాలాజీ, నాగేశ్వరరావు, నాయకులు పోశం శ్రీనివాస్, మల్లారపు కొమరయ్య, కోటి, రఫీ, రషీద్, పొట్టి కిరణ్, రాజశేఖర్, రాంబాబు, రత్నకుమార్, తిరుమలరావు, నరేందర్, సందీప్, మురళి, సదానందం, మున్వర్ ఖాన్ తదితర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .